మాదిగలంతా జగన్ వెంటే!: మాదిగ ఐక్య వేదిక
- చంద్రబాబు నమ్మించి మోసం చేశారు
- మాదిగలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని మాట తప్పారు
- ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేశారు
మాదిగలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేశారని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మే ప్రసక్తి లేదని... జగన్ వెంటనే మాదిగలంతా ఉంటారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి రాగానే మాదిగలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను కలిసిన మాదిగ ఐక్య వేదిక నేతలు... ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.