Andhra Pradesh: జులై 6న ఏపీ మంత్రిమండలి సమావేశం

  • ఉదయం 10 గంటల నుంచి సమావేశం
  • ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలోని ఒకటో బ్లాక్ లో భేటీ
  • పలు అంశాలపై చర్చించనున్న మంత్రులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం వచ్చే నెల 6 తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఆ రోజున ఉదయం 10 గంటల నుంచి అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలోని ఒకటో బ్లాక్ లో ఉన్న కేబినెట్ మీటింగ్ హాల్ లో ఈ సమావేశం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి మంత్రి మండలి ఆమోద ముద్ర వేయనుంది.                      

  • Loading...

More Telugu News