massage centres: మసాజ్ సెంటర్లపై నిఘా పెంచాం: మాదాపూర్ డీసీపీ

  • లైసెన్స్ లేని మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహిస్తున్నాం
  • క్రాస్ మసాజ్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు
  • పీడీ యాక్ట్ నమోదు చేస్తాం

హైదరాబాద్ లోని మసాజ్ సెంటర్లపై నిఘా పెంచామని మాదాపూర్ డీసీపీ ఎ. వెంకటేశ్వరరావు తెలిపారు. లైసెన్స్ లేని మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహిస్తున్నామని, క్రాస్ మసాజ్ లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదిలా ఉంచితే, ఆన్ లైన్ ఫోరెక్స్ ట్రేడింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ  ముఠాను అరెస్టు చేశారు. నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశామని, ఈ ముఠా దేశ వ్యాప్తంగా 120 మంది నుంచి రూ.5 కోట్లు వసూలు చేసిందని సైబరాబాద్ పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి రూ.13 లక్షల నగదు, 13 ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News