బీజేపీ మాదిరిగా తృణమూల్ కాంగ్రెస్ ఉగ్రవాద సంస్థ కాదు: మమతా బెనర్జీ
- బీజేపీ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన మమత
- వారు హిందువుల మధ్యా గొడవులు పెడుతున్నారు
- బీజేపీ నేత దిలీప్ ఘోష్ వ్యాఖ్యలకు గట్టి జవాబు
దీనిపై మమత స్పందిస్తూ... ‘‘బీజేపీ మాదిరిగా మాది మిలిటెంట్ సంస్థ కాదు. వారు కేవలం క్రిస్టియన్లు, ముస్లింల మధ్యే గొడవలు సృష్టించడం లేదు... హిందువుల మధ్య కూడా కొట్లాటలు పెడుతున్నారు’’ అని బెనర్జీ అన్నారు. మరోవైపు తృణమూల్ సర్కారుకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఈ రోజు ఢిల్లీలోని తృణమూల్ కార్యాలయం ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి నిరసన నిర్వహించారు.