Chandrababu: రేపు ఉదయం మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం.. పలు రాష్ట్రాల సీఎంలు హాజరు

  • రేపు సాయంత్రం 4 గంటల వరకు సమావేశం
  • పాల్గొననున్న కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు
  • సమన్వయ కర్తగా హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

రేపు ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ పాలకమండలి నాలుగవ సమావేశం ప్రారంభం కానుంది. పలు రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ముగుస్తుంది. ఇందులో కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.

ఈ సమావేశానికి హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమన్వయ కర్తగా వ్యవహరించనున్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల ఆదాయం రెట్టింపునకు దోహదం చేసే అంశాలపై చర్చిస్తారు. అలాగే, ఈ-నామ్‌, వ్యవసాయ, మార్కెటింగ్‌ సంస్కరణలు, ఉపాధి పథకం, ఆయుష్మాన్‌ భారత్‌తో పాటు పలు పథకాలపై చర్చలు జరుపుతారు. 

  • Loading...

More Telugu News