keerti suresh: 30 కోట్లకి చేరిన 'మహానటి' వసూళ్లు

- 'మహానటి'కి నీరాజనాలు
- అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లు
- సావిత్రి పట్ల గల క్రేజ్ కారణం
తెలుగు తెరపై నిండైన చందమామగా ప్రేక్షకులను మెప్పించిన కథానాయిక సావిత్రి. కళ్లతోనే నవరసాలను పలికించే ఆమె తీరుకి అప్పటికీ .. ఇప్పటికీ అభిమానులు వున్నారు. అలాంటి సావిత్రి జీవితంలో ఆనంద సమయాలు .. విషాద సంఘటనలు వున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ సంఘటనలకు దృశ్యరూపాన్నిచ్చి 'మహానటి'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
