Narendra Modi: ప్రధానిగా తొలిరోజు పార్లమెంటుకు వెళ్లిన మోదీని గుర్తుకు తెచ్చిన యడ్యూరప్ప

- విధానసభ మెట్లను తాకి, నమస్కరించిన యడ్యూరప్ప
- 2014లో పార్లమెంటు మెట్లకు తలను ఆనించి, నమస్కరించిన మోదీ
- ప్రజాస్వామ్యానికి దేవాలయాలుగా అభివర్ణించిన ఇరువురు నేతలు
కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఈ ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ఆ కార్యక్రమం తర్వాత ఆయన రాజ్ భవన్ నుంచి విధానసభకు వెళ్లారు. ఈ సందర్భంగా విధానసభలోకి అడుగు పెట్టే ముందు కిందకు వంగి సభ మెట్లను తాకి, నమస్కరించారు. అసెంబ్లీని ప్రజాస్వామ్యానికి దేవాలయంగా ఆయన అభివర్ణించారు.