Karnataka: కర్ణాటక రాజకీయం: శాసససభాపక్ష సమావేశానికి ముందు కాంగ్రెస్ లో ఉత్కంఠ!

  • అందుబాటులో లేని ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
  • ఆందోళన చెందుతున్న పార్టీ అధిష్ఠానం
  • వారి కోసం వెతుకులాట

కర్ణాటక రాజకీయాలు నాటకీయ పరిణామాలకు వేదికగా మారింది. కాంగ్రెస్ శాసససభాపక్ష సమావేశానికి ముందు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ లో ఉత్కంఠ చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐదుగురు అందుబాటులో లేకుండాపోయారు.

విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, కూడ్లగి ఎమ్మెల్యే నాగేంద్ర, అమ్నాబాద్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్, ఎమ్మెల్యేలు భీమా నాయక్, అమెర్ గౌడ నాయక్ లు కనిపించకుండా పోవడంతో అధిష్ఠానం ఆందోళన చెందుతోంది. ఐదుగురు ఎమ్మెల్యేల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News