శర్వానంద్ కోసం భారీ సెట్ .. యాక్షన్ సీన్స్ చిత్రీకరణ
- సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్
- యాక్షన్ ప్రధానంగా సాగే కథ
- కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్
ఈ నెల 15వ తేదీ వరకూ ఈ సెట్ లో యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారు. ఈ ఫైట్ సీన్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్ కి చెందినవే. అందువలన ఇవి తనకి తప్పకుండా సక్సెస్ ను తెచ్చిపెడతాయనే నమ్మకంతో శర్వానంద్ వున్నాడు.