Rajya Sabha: రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల!

  • 16 రాష్ట్రాల నుంచి 58 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు
  • వచ్చేనెల 5న నోటిఫికేషన్‌
  • వ‌చ్చేనెల 23న ఎన్నికలు
  • ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

రాజ్య‌స‌భ ఎన్నిక‌లకు గానూ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఈసీ) ఈ రోజు షెడ్యూల్ విడుద‌ల చేసింది. 16 రాష్ట్రాల నుంచి 58 రాజ్యసభ సీట్లకు గానూ వ‌చ్చేనెల 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.

వచ్చేనెల 5న ఇందు కోసం నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, నామినేషన్‌లు దాఖలు చేయడానికి వచ్చేనెల 12 చివరి తేదీ అని ఈసీ పేర్కొంది. నామినేషన్‌ల ఉపసంహరణకు చివరిగడువు మార్చి 15 అని తెలిపింది.        

  • Loading...

More Telugu News