Jana Sena: జనసేన కార్యాలయానికి భూమిపూజ చేసిన పవన్ కల్యాణ్... చిత్రమాలిక!

  • అనంతపురం జిల్లాలో మూడు రోజుల పర్యటన
  • స్థానిక గుత్తి రోడ్డులో తొలి కార్యాలయానికి భూమి పూజ
  • సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని వెల్లడి

అనంతపురం జిల్లాలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ అనంతపురంలోని స్థానిక గుత్తి రోడ్డులో జనసేన తొలి కార్యాలయానికి భూమి పూజ చేశారు. జిల్లాలో కరవుపై అధ్యయనం చేయడం కోసమే తాను ఈ యాత్ర చేస్తున్నట్లు, ఎలాంటి సమస్యలు ఉన్నా పాలకులతో మాట్లాడి, పరిష్కారానికి కృషిచేస్తానని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు..

  • Loading...

More Telugu News