t20: మూడో టీ 20 ... భారత్ విజయ లక్ష్యం 136 పరుగులు!

  • శ్రీలంక స్కోరు: 135/7
  • లంక జట్టులో అధిక పరుగులు చేసిన గుణరత్నే
  • నాటౌట్ గా నిలిచిన షనకా, ధనంజయ 

మూడో టీ 20లో భారత్ విజయ లక్ష్యం 136 పరుగులుగా శ్రీలంక జట్టు నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో 135 పరుగులు చేసిన శ్రీలంక జట్టు 7 వికెట్లు కోల్పోయింది.  

శ్రీలంక బ్యాటింగ్: డిక్ వెల్లా(1), తరంగా(11), ఎండీకేజే పెరెరా (4), సమర విక్రమ(21), గుణరత్నే (36), గుణ తిలక (3), ఎన్ఎల్ టీసీ పెరెరా (11), షనకా 29 పరుగులతో, ధనంజయ 11 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

భారత్ బౌలింగ్: వాషింగ్టన్ సుందర్ - 1, జేడీ ఉనద్ కత్ -2, సిరాజ్ -1, పాండ్యా - 2, కులదీప్ యాదవ్ - 1

  • Loading...

More Telugu News