మీ 28 శాతం జీఎస్టీని మీరే మరచిపోతే ఎలా?: అమిత్ షాకు ట్విట్టర్ ద్వారా కౌంటరిచ్చిన మంచు లక్ష్మి
- 182 సీట్లలో 28 శాతం జీఎస్టీ 51
- బీజేపీ అడిగిన 150 సీట్ల నుంచి దాన్ని మినహాయించారు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంచు లక్ష్మి ట్వీట్
182లో 28 శాతం అంటే 51 అవుతుంది. బీజేపీ అడిగిన 150 సీట్లలో 51 సీట్లను తీసేస్తే మిగిలేది 99. అవే బీజేపీకి వచ్చాయన్న అర్థంలో మంచు లక్ష్మి పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్.