స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంటుకు వచ్చిన ఎంపీ.. మీరూ చూడండి!
- హిసార్ ఎంపీ దుష్యంత్ వినూత్నంగా నిరసన
- మోటార్ వెహికల్ చట్టంలోని నిబంధనలపై ప్రశ్నించిన ఎంపీ
- ట్రాక్టర్ను వ్యవసాయ వాహనంగా గుర్తించడం లేదు
- రైతులు టోల్ చెల్లించాల్సి ఉంటుంది
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోటార్ వెహికల్ చట్టంలోని నిబంధనలకు నిరసనగా ఇలా చేశానని చెప్పారు. ఆ చట్టంలో ట్రాక్టర్ను వ్యవసాయ వాహనంగా గుర్తించడం లేదని తెలిపారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, టోల్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం ఆయన పార్లమెంటులో మోటార్ వెహికల్ చట్టంలోని నిబంధనలపై ప్రశ్నించారు.