jayalalitha: జ‌య‌ల‌లిత కూతురినంటూ అమృత‌ వేసిన పిటిష‌న్‌ను కొట్టేసిన సుప్రీం!

  • డీఎన్ఏ ప‌రీక్ష‌కు అనుమ‌తి కోరుతూ అమృత పిటిష‌న్  
  • తాము జోక్యం చేసుకోబోమ‌ని సుప్రీం వ్యాఖ్య‌
  • క‌ర్ణాట‌క హైకోర్టుకు వెళ్లాల‌ని సూచ‌న‌

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత కుమార్తెను అంటూ ఇటీవల బెంగ‌ళూరుకు చెందిన 37 ఏళ్ల అమృత అలియాస్ మంజుల ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. దీని నిరూప‌ణ కోసం డీఎన్ఏ ప‌రీక్ష చేయించుకోవడానికి అనుమ‌తినివ్వాలంటూ ఆమె సుప్రీంకోర్టులో పిటిష‌న్ కూడా వేసింది. అయితే ఆమె పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇందులో తాము జోక్యం చేసుకోబోమ‌ని వ్యాఖ్యానిస్తూ, ఈ విష‌యంలో క‌ర్ణాట‌క హైకోర్టును సంప్ర‌దించాల‌ని సూచించింది.

  • Loading...

More Telugu News