arrest: శంషాబాద్ విమానాశ్రయంలో 34 లక్షల రూపాయ‌ల విలువచేసే బంగారం పట్టివేత


హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల సోదాల్లో భాగంగా ఓ ప్ర‌యాణికుడిని త‌నిఖీ చేసిన‌ కస్టమ్స్ అధికారులు అత‌డి వ‌ద్ద భారీగా బంగారం ఉంద‌ని గుర్తించారు. ఈ విష‌యంపై మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించిన అధికారులు... స‌ద‌రు ప్రయాణికుడి నుంచి 34 లక్షల రూపాయ‌ల విలువచేసే 192 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. ఆ ప్ర‌యాణికుడు జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి వ‌చ్చాడ‌ని, అత‌డిని విచారిస్తున్నామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News