అప్పుడు చాయ్వాలా.. ఇప్పుడు పేటీఎం వాలా!: మోదీపై మమతా బెనర్జీ విమర్శలు
ప్రజలు ఎదుర్కుంటున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఆ దేశ ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకుందని అన్నారు.
మన దేశంలో మాత్రం ప్రభుత్వం ఇబ్బందులను లెక్క చేయకుండా వ్యవహరిస్తోందని మమతా బెనర్జీ అన్నారు. ప్రజలు ఏ మొబైల్ ఫోన్ కొనుక్కోవాలో, వాటిల్లో ఏ యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలో, ఎక్కడ నగదును జమ చేసుకోవాలో చెబుతూ ప్రభుత్వం ప్రజలని శాసించలేదని ఆమె ఉద్ఘాటించారు.