tribunal: ఇకపై జల వివాదాల పరిష్కారానికి ఒకే ట్రైబ్యునల్‌.. శాశ్వత ట్రైబ్యునల్ ఏర్పాటుకు నిర్ణ‌యం


అంతర్రాష్ట్ర నదీ జలాల పరిష్కారం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఈ రోజు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి శాశ్వత ట్రైబ్యునల్‌ ను ఏర్పాటు చేయాలని నిర్ణ‌యించుకుంది. ఇక‌పై అన్ని ట్రైబ్యునల్స్‌ను ఒకే వ్యవస్థ కిందికి తీసుకురానున్న‌ట్లు చెప్పింది. ఈ  ట్రైబ్యున‌ల్‌కు ఛైర్మ‌న్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయవాదిని నియమించనున్నారు.

  • Loading...

More Telugu News