కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకున్న సీఎం కేసీఆర్.. ఫోటోలు!

Related image

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకొని, అనంతరం ప్రాణహిత, గోదావరి సంగమ స్థలి పుష్కర ఘాట్ వద్ద నదీమ తల్లికి పసుపు కుంకుమ, పూలతోపాటు నాణాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు.

సంబంధిత ఫోటోలు:

More Press Releases