వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పురోగతికి సంబంధించిన నిధుల వివరాలు
06-01-2021 Wed 20:22
కేంద్ర ప్రభుత్వం జూన్ 2015 లో స్మార్ట్ సిటీ మిషన్ ను ప్రారంభించి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ను మే 2016లో స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చడం జరిగిందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు.
వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పురోగతికి సంబంధించిన నిధుల వివరాలు:
- కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రూ.196.40 కోట్లు
- వరంగల్ కు బదిలీ చేసిన నిధులు రూ.196.40 కోట్లు
మే 2021 వరకు స్మార్ట్ సిటీ పనుల నిర్వహణ కోసం వరంగల్ కార్పొరేషన్ లో సరిపడా నిధులు ఉన్నాయని ఆయన అన్నారు. వరంగల్ కార్పొరేషన్ లో పనుల పురోగతి మేరకు అవసరమున్న దానికంటె ఎక్కువ నిధులు ఉన్నాయని, నిధులు ఉన్నప్పటికి పనులు చేపట్టడంలో ప్రాధమికంగా జాప్యాలు భూసేకరణ, సవివరణ ప్రాజెక్ట్ నివేదిక (DPR)ల తయారీ లాంటి పనులు అన్ని మేజర్ ప్రాజెక్టులలో వలెనే జాప్యం జరిగిందని, అయినప్పటికి రాష్ట్రప్రభుత్వం నిరంతర పర్యవేక్షణలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే సమయంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం స్వంత బడ్జెట్ నుండి సుమారు రూ.182 కోట్లు కేటాయించిందని, ఇందులో ముఖ్యమంత్రి హామి నిధుల క్రింద రూ.109.29 కోట్లు, పట్టణ ప్రగతి క్రింద 72.87 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ క్రింద చేపట్టిన పనులు పూర్తి అయి బిల్లులు సమర్పించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన తమ వాటా మ్యాచింగ్ గ్రాంట్ ను ఇవ్వడం జరుగుతుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి తెలియజేశారు.
More Press Releases

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్
1 day ago

గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర సచివాలయం వరకు మిషన్ భగీరథ నీటినే వినియోగించండి.. సీఎం కేసీఆర్ పిలుపు
1 day ago

Finance Minister launches “Union Budget Mobile App”
1 day ago

తన కుమారుడి వివాహానికి రావాలంటూ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన హైదరాబాద్ సీపీ
1 day ago
Gold Stolen from Bagalur - Hosur Rd Branch Fully Recovered in 24 Hours
1 day ago

పంచాయతీ రాజ్ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి
1 day ago

Governor released special covers on Geographical indications in Telangana
1 day ago

Hyderabad FC face Jamshedpur in a crunch clash
1 day ago

Vice President Calls upon the Youth to Fight Poverty, Illiteracy, and Social Discrimination
1 day ago

Tata Motors launches the Altroz i-Turbo with iRA
1 day ago

Telangana CS holds first high level committee meeting of NABARD
1 day ago

President Kovind unveils a portrait of Netaji Subhas Chandra Bose
1 day ago

3 డయాగ్నొస్టిక్ మినీ హబ్ లను ప్రారంభించిన తెలంగాణ హోంమంత్రి
2 days ago

SBI donates flag day fund
2 days ago

సీఎం కేసీఆర్ ని కలిసిన నీతి ఆయోగ్ బృందం
2 days ago
Fish farms in Andhra Pradesh are laden with antibiotics, insecticides and heavy metals
2 days ago

Yamaha begins with ‘National Road Safety’ awareness initiative 2021
2 days ago

FRAI Telangana appeals to the PM to order recall of proposed amendments in the COTPA law
2 days ago

Doctors at Aware Global Hospitals give a new lease of life to an ‘almost dead’ man
2 days ago

నల్లగొండ జిల్లా అంగడిపేట దగ్గర రోడ్డు ప్రమాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్
3 days ago

Summit included EXPO by NGOs, Conference & CSR Awards
3 days ago

Reliance Digital - Digital India Sale
3 days ago

India- Japan Joint Research Program with IIT-Hyderabad
3 days ago

Early onset Cataract - Warning signs and causes
3 days ago

PM to interact with Beneficiaries and Vaccinators of Covid vaccination drive in Varanasi on 22nd January
3 days ago
Advertisement
Video News

అటవీప్రాంతంలో తప్పిపోయిన ఆస్ట్రేలియా రాజకీయనేత... పుట్టగొడుగులు తింటూ బతికాడు!
2 hours ago
Advertisement 36

తిరుపతి ఎంపీ అభ్యర్థిపై పవన్ కల్యాణ్ తో సోము వీర్రాజు చర్చలు
3 hours ago

రైతుల ట్రాక్టర్ల ర్యాలీ ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు 300 ట్విట్టర్ ఖాతాలు సృష్టించిన పాకిస్థాన్
3 hours ago

భారత రిపబ్లిక్ డే వేడుకల్లో తొలిసారి కదం తొక్కనున్న బంగ్లాదేశ్ ఆర్మీ
3 hours ago

2జీ యాప్ లతో సంభాషణలు... కశ్మీర్ లో పాక్ ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడ!
3 hours ago

పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ నడుపుతున్నప్పుడు షర్మిల పార్టీ పెడితే తప్పేముంది?: సీపీఐ నారాయణ
4 hours ago

అయోధ్య రామమందిరానికి తండ్రి పేరిట భారీ విరాళం ప్రకటించిన సుజనా చౌదరి
4 hours ago

వ్యాక్సిన్ వికటించి మృతి చెందిన ఆశావర్కర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం డిమాండ్ చేస్తే తప్పేంటి?: లోకేశ్
5 hours ago

షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారంటూ మీడియాలో కథనాలు... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
5 hours ago

చైనా, తైవాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించిన అమెరికా విమాన వాహక నౌకలు
6 hours ago

ఏపీలో కొత్తగా 158 పాజిటివ్ కేసులు
6 hours ago

కరోనా సాకుతో ఎన్నికలు వద్దంటున్న బొప్పరాజు 3 వేల మందితో కొడుకు పెళ్లి ఎలా జరిపించారు?: అయ్యన్న
6 hours ago

సీఎం జగన్ ఎన్నికలంటే భయపడే వ్యక్తి కాదు... ప్రజల ప్రాణాల కోసమే ఆయన ఆలోచిస్తున్నారు: రోజా
7 hours ago

ఎక్కడో ఉన్న సోనూ సూద్ చూపిస్తున్నంత చొరవ కూడా ఏపీ ప్రభుత్వం చూపించడంలేదు: సోమిరెడ్డి
7 hours ago

శ్రీకృష్ణుడిపై మూఢభక్తితో ఆరో ఫ్లోర్ నుంచి దూకేసిన రష్యన్ మహిళ
7 hours ago

ఉత్తరాది నదీ జలాల కోసం వెళ్లిన తెలంగాణ దేవాయదాయ శాఖ ఉద్యోగులు గుజరాత్ లో దుర్మరణం
8 hours ago

నేను రాజీనామా చేసి వస్తా... ప్రచారానికి జగన్ కూడా రారు... తేల్చుకుందాం రా!: పవన్ కల్యాణ్ కు అన్నా రాంబాబు సవాల్
8 hours ago

హీరోయిన్ల కష్టాలు కళ్లారా చూశాను... నటిగా ఆఫర్లు వచ్చినా అందుకే వద్దనుకున్నాను: గాయని సునీత
8 hours ago

నాపై నిఘా వేయాలంటూ డీజీపీకి ఎస్ఈసీ లేఖ రాయడం సరికాదు: ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి
9 hours ago

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
9 hours ago