singareni: సింగరేణి కార్మికులకు దీపావళి బొనాంజా

  • బోనస్ గా రూ.64,700
  • గత ఏడాదితో పోలిస్తే రూ.4,200 పెంపు
  • ఈ నెల 25లోగా కార్మికులకు అందజేత

సింగరేణి కార్మికులకు దీపావళి సందర్భంగా యాజమాన్యం భారీ బోనస్ ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బోనస్ ను పెంచి రూ.64,700 ఇస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది రూ.60,500 బోనస్ ఇచ్చామని, ఈ ఏడాది రూ.4,200 పెంచినట్లు ప్రకటించింది. ఈ నెల 25లోగా కార్మికులకు బోనస్ అందజేయనున్నట్లు తెలిపింది. బోనస్ ప్రకటనతో కార్మికుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.

More Telugu News