cricket: వెనువెంట‌నే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా!

  • న్యూజిలాండ్ బౌల‌ర్ సౌథీకి రెండు వికెట్లు
  • ధావ‌న్, రోహిత్ ఔట్
  • ప్ర‌స్తుతం టీమిండియా స్కోరు 160/2 (17 ఓవ‌ర్ల‌కి)

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతోన్న మొద‌టి టీ 20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా రెండు  వికెట్లు కోల్పోయింది.  51 బంతుల్లో 80 ప‌రుగులు చేసిన శిఖ‌ర్ ధావ‌న్ అన‌వ‌స‌ర‌పు షాట్ కి ప్ర‌య‌త్నించి స్టంప్ అవుట్ అయ్యాడు.

 అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన హార్దిక్ పాండ్యా మొద‌టి బంతిని మిస్ చేసి, రెండో బంతికి కీప‌ర్‌ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ 71, విరాట్ కోహ్లీ 1 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో సోథీకి రెండు వికెట్లు ద‌క్కాయి. ప్ర‌స్తుతం టీమిండియా స్కోరు 160/2 (17 ఓవ‌ర్ల‌కి)గా ఉంది.

  • Loading...

More Telugu News